తీర్ధ ప్రసాదాలు అంటే ఏమిటో తెలుసా ?

తీర్ధ ప్రసాధాల్లో నాలుగు రకాలు ఉంటాయి .

1.జల తీర్ధం

2.కషయ తీర్ధం

3.పంచామృత తీర్ధం

4.పానకా తీర్ధం

జల తీర్ధం

ఈ తీర్ధం ద్వార అకాల మరణం ,సర్వ రోగాలు నివారించాభాడుతాయి .అన్ని కష్ట్టలు , ఉపసమానాన్ని ఇస్తాయి .బుద్ధి ,అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది .

కషాయ తీర్ధం

ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీమహాలక్ష్మిదేవాలయం ,కొల్లూరు ముకాంబిక దేవాలయం ,హిమాచలప్రదేశ్ లోని జ్వాలమాలిని దేవాలయం ,అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు .రాత్రి పూజ తరువాత తీర్థనీ కషాయం రూపంలోపంచుతారు.వీటిని సేవెంచటం ద్వారా కనిపెంచే -కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి .

పంచామృత అభిషేక తీర్థం

పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తికావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది .

పానకా తీర్ధం

శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి ,అహోబిలం నరసింహ దేవునికి పానకం నివేధ్యంగా పెట్టడంతో పానకాల స్వామి ,పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు ..కారణం స్వామికి పానకాన్ని నివేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు .

పానకా తీర్ధాన్ని సేవిస్తే....

దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది .కొత్త చైతన్యం వస్తుంది .

దేహంలో వుండే వేడి సమస్తితికి వచ్చే విధంగా చేస్తుంది .

రక్తపోటు ఉన్నవారికి ,తల తిరగడం ,నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు

రుమాటిజం ,ఎముకులుకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి .

నీరసం దరిచేరదు .

ఆకలి బాగా వేస్తుంది

దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వార మధుమేహ వ్యాది అదుపులో ఉంటుంది .

జేవితంలో శత్రువుల బాధ ఉండదు

బుద్ది చురుకుగా పని చేస్తుంది

జ్ఞాపకశక్తి పెరుగుతుంది .