తానా ఫౌండేషన్ ట్రస్టీ గా సూరపనేని రాజా

అమెరికాలో జరిగిన తానా ఎలక్షన్స్ లో ఫౌండేషన్ ట్రస్టీ గా సూరపనేని రాజా గారు అత్యధిక మెగార్టీతో (2023-2027)గెలుపొందారు,ఎందరో ప్రముఖులు రాజాగారికి శుభాభినందనలు తెలియజేసారు,నామీద ఎంతో బాధ్యతతో  పెట్టిన ఈ పదవికి నేను సముచితంగా నిర్వహించడానికి కృషి చేస్తాను అని చెప్పారు అంతే కాకుండా తనకు అనుకూలంగా ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ రాజా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో తిరుగులేని మద్దతు ఇచ్చిన స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు ఇతర శ్రేయోభిలాషులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.