బిఆర్ ఎస్ పార్టీని బొందపెట్టే దిశగా పావులు కదుపుతున్న రేవంత్ ?

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కెసిఆర్ ని టార్గెట్ చేసినట్టు ,రేవంత్ రెడ్డి brs పార్టీ ని బొందపెడతాం అని ఇప్పుడో చెప్పారు ,ఇప్పుడు    12 మంది  బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడానికి పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ నెల ఆరోతేదీన తుక్కుగూడసభలో చేరికలుంటాయి. చేరికలకు ముందు ఈ 12 మంది ఎమ్మె గతంలో కెసీఆర్ మాదిరిగా రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవలికాలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే